Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... 50 మంది దుర్మరణం

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (11:38 IST)
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. వాలీబాల్ టోర్నమెంట్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 50 మంది మృతి చెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్స్‌లోన ఉన్న యాహ్యా ఖైల్‌లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా, అక్కడికి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. 
 
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ గవర్నర్ అతావుల్లా ఫజిల్ వెల్లడించారు
 
అయితే ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. దేశంలో అత్యంత క్లిష్టమైన పక్తికా ప్రాంతంలో గత జూలైలోనూ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో 41 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments