Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ భూకంపాన్ని పసిగట్టిన పక్షులు... పిచ్చెక్కినట్టు గోల చేస్తూ....

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:34 IST)
నేపాల్ భూకంపాన్ని పక్షులు ముందుగానే పసిగట్టాయి. అప్పటి వరకు సరదాగా గడుపుతున్న పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. పిచ్చెక్కినట్టు అరుస్తూ.. గోల చేస్తూ.. గాల్లో చక్కర్లు కొట్టాయట. ఇంతలోనే దట్టంగా ధూళికమ్మడం, కాళ్ల కింద భూమి కదలడం స్థానికులు గుర్తించారట. దీంతో కొంత మంది పరుగులు తీశారట. పక్షుల అలజడిని పర్యాటక వీడియో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. 
 
సాధారణంగా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా పక్షులు, జంతువులు ముందుగానే పసిగడతాయని నిపుణులు చెపుతున్నాటారు. పెద్దలు కూడా అదే విషయాలను పదేపదే చెపుతుంటారు. వీరి మాటలను నిజం చేసేలా నేపాల‌ భూకంపాన్ని ముందుగానే పక్షులు పసిగట్టి ఒక్కసారిగా వేలాది పక్షులు అలజడికి గురయ్యాయట. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని చారిత్రాత్మక ప్రదేశం దర్బార్ స్క్వేర్ దగ్గర ఈ పరిస్థితి కనిపించిందట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments