Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పద్మ భూషణ్' ఎంపికకు బిల్ గేట్స్ దంపతుల ధన్యవాదాలు

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (17:54 IST)
భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్'ను ప్రకటించడం పట్ల బిల్ గేట్స్, మిలిందా గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు 'పద్మ' అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు.  భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.
 
ఇంతటి అత్యున్నత పురస్కారానికి తమను ఎంపికచేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలువురికి పుద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments