Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ అధ్యక్షురాలిగా బిద్యాదేవి భండారి

నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె రెండోసారి కూడా దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెల

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (10:38 IST)
నేపాల్ అధ్యక్షురాలిగా మరోసారి బిద్యాదేవి భండారి గెలుపొందారు. తొలి మహిళా అధ్యక్షురాలైన ఆమె రెండోసారి కూడా దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుపొందారు. 
 
వామపక్ష కూటమి అభ్యర్థి భండారి తన ప్రత్యర్థి, నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ) అభ్యర్థి కుమారి లక్ష్మీరాయ్‌పై 2/3వంతు కంటే అధిక మెజారిటీ సాధించి విజయం సాధించారు. భండారికి మొత్తం 39,275 ఓట్లు రాగా, లక్ష్మీరాయ్‌కి 11,730 ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి నవరాజ్ మంగళవారం వెల్లడించారు. 
 
నేపాల్‌ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రత్యేకంగా నిలిచిన ఆమె మరోమారు అదే పదవిలో కొనసాగనున్నారు. అధికార వామపక్ష కూటమి భాగస్వాములతో పాటూ ఇతర పలు పార్టీలు బిద్యాదేవి అభ్యర్థిత్వానికి మొదటి నుంచీ మద్దతు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments