Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గుజరాతీని, నా రక్తంలోనే వాణిజ్యం : మోడీ

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:49 IST)
జపాన్ పర్యటనలో భాగంగా జపాన్‌లోని పారిశ్రామిక వేత్తలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ ఆ దేశ ప్రధాని షింజోఅబేతో పలుకీలక అంశాలపై చర్చించారు. 
 
పారిశ్రామికవేత్తల సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. తాను గుజరాతీనని, వాణిజ్యం తన రక్తంలోనే ఉందన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. 
 
భారత్-జపాన్ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచేందుకు తమవంత సహకారం ఉంటుందని మోడీ వ్యాఖ్యానించారు. ఐదు కీలక అంశాలమీద ఇరుదేశాలు సంతకాలు చేశాయని తెలిపారు. ఆరోగ్యం, వారణాసి, క్యోటో, విధ్య అంశాలపై సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు.  

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments