Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీబీసీ రిపోర్టర్‌కు దేశబహిష్కరణ శిక్ష విధించిన ఉత్తరకొరియా

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:36 IST)
వార్తల సేకరణకు వచ్చిన బీబీసీ రిపోర్టర్‌ను ఉత్తరకొరియా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అంతేగాక.. ఆ రిపోర్టర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరకొరియాలో 36 ఏళ్ల తర్వాత గత శుక్రవారం అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీని కవరేజీ నిమిత్తం కొందరు నోబెల్‌ గ్రహీతలతో కలిసి ముగ్గురు సభ్యులతో కూడిన బీబీసీ బృందం కొద్దిరోజుల క్రితమే ఉత్తర కొరియాకు చేరుకుంది. 
 
ఈ సమావేశాలు ముగిసిన తర్వాత బీబీసీ రిపోర్టర్‌ రుపర్ట్‌ వింగ్‌ఫీల్డ్‌ హేస్‌‌తో పాటు.. మిగిలిన బృందం సభ్యులు తిరుగుపయనమయ్యారు. కానీ, వీరందరినీ ప్యాంగ్‌యాంగ్‌ ఎయిర్‌పోర్టులో ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8 గంటల పాటు రుపర్ట్‌ను విచారించినట్లు బీబీసీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినందుకు రుపర్ట్‌ను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments