Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమాతే ఇస్లామిక్‌ చీఫ్‌ నిజామినీ ఉరితీసిన బంగ్లాదేశ్

Webdunia
బుధవారం, 11 మే 2016 (18:08 IST)
జమాతే ఇస్లామిక్‌ చీఫ్‌ మౌతరి రెహ్మాన్ నిజామినీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉరితీసింది. 1971 యుద్ధ నేరాల కింద అతనికి ఈ శిక్ష విధించింది. ఈ శిక్షను ఢాకా జైల్లో అమలు చేసింది. ఇది ఆ దేశ విపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బంగ్లాదేశలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
 
73 ఏళ్ల నిజామి బంగ్లాదేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో పాటు... పాక్‌ దళాలకు సహకరించడంతోపాటు 480 మందిని చంపినట్లు తేలడంతో బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. దాంతో ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది.
 
కాగా, బంగ్లాదేశ్‌ ప్రభుత్వం గత 2013 నుంచి ఇప్పటివరకు పలువురు విపక్ష నేతలను ఉరితీసింది. జమాతే ఇస్లామిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు సినియర్లతోపాటు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన మరికొందరికి సైతం మరణ శిక్ష అమలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments