Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో బాంబు దాడులు.. ఆరుగురు హిందువులకు గాయాలు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2015 (15:42 IST)
బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో హిందూ వర్గం ప్రజలపై వరుస బాంబు దాడులు జరిగాయి. శనివారం ఉదయం స్థానిక హిందువులంతా ఒకచోట చేరి సంప్రదాయ రష్‌మేళా వేడుకలు నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. 
 
ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై బాంబుదాడులు జరగడం చాలా అరుదు. దీంతో తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments