Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయేల్ దాడులు.. గర్భిణీ మృతి.. ప్రాణాలతో బయటపడిన గర్భస్థ శిశువు

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (11:36 IST)
Baby
ఇజ్రాయేల్ సైన్యం నిర్వహించిన దాడిలో పాలస్తీనా గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. ఇజ్రాయేల్- హమాస్‌ల మధ్య గత ఏడాది యుద్ధం ప్రారంభమైంది. 
 
హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ జరుపుతున్న దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అక్కడ నుంచి తప్పించుకుని వలసదారుల పేరిట ఈజిప్టు సరిహద్దు వద్ద వున్న రబా నగరానికి చేరుకుంటున్నారు. 
 
అయితే ఇజ్రాయేల్ ప్రస్తుతం రబాపై దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రబా నగరంపై ఇజ్రాయేల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. 
 
సఫ్రీన్ అల్ సహానీ అనే మహిళ 30 వారాల గర్భిణీగా వున్నది. ఆమె ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. కానీ గర్భస్థ శిశువు ప్రాణాలతో బయటపడింది. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ ఆడశిశువును కాపాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments