Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (10:08 IST)
ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ఉంది. దీంతో ఆ దేశ పాలకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 16 యేళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా ఓ బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. ఈ బిల్లుకు 103 ఓట్లతో ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇది చట్టంగా రూపాంతరం చెందనుంది. ఆ వెటనే సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయనుంది. అయితే, ఈ బిల్లులను 13 మంది సభ్యులు వ్యతిరేకించారు. 
 
సెనేట్‌లో బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే చట్ట రూపం దాల్చుతుంది. ఆ వెంటనే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుంది. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని, తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ వెల్లడించారు. కాగా, బిల్లు చట్ట రూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments