Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చూసి కుక్క మొరిగింది.. అందుకే యువతి హత్య

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (18:00 IST)
24 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ హత్య కేసులో అదుపులోకి తీసుకున్న భారత సంతతికి చెందిన రాజ్‌విందర్ సింగ్.. ఢిల్లీ పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే.. క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌లో యువతి పెంపుడు కుక్క తనను చూసి మొరగడంతో గొడవ జరిగిందన్నాడు. 
 
దీంతో ఆస్ట్రేలియన్ యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. యువతిని అనేకసార్లు కత్తితో పొడిచి, ఆమె మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టినట్లు తెలిపాడు. ఆ కుక్కను బంధించి ఆమెను హత్య చేసినట్లు తెలిపాడు. 
 
2018లో ఈ హత్య జరిగింది. అయితే రెండు రోజుల ముందు భారత్‌కు తిరిగి వచ్చిన రాజ్‌విందర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ రివార్డు ఉందని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments