Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ పిచ్చి.. పిట్టగోడ ఎక్కి సెల్ఫీ.. అంతే 80 మీటర్ల ఎత్తు నుంచి..?

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:49 IST)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం జరుగుతోంది. దీంతో సెల్ఫీ పిచ్చి జనాలకు మామూలుగా లేదు. తాజాగా సెల్ఫీ పిచ్చితో ఓ మహిళ బలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని గ్రాంపియన్స్ నేషనల్ పార్క్‌కు శనివారం ఓ కుటుంబం వెళ్లింది. 
 
కుటుంబసభ్యులు ఇతర ప్రదేశాల్లో ఫొటోలు తీసుకుంటుండగా.. ఓ మహిళ మాత్రం పిట్టగోడ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. సెల్ఫీ తీసుకుంటుండగా మహిళ ఒక్కసారిగా కాలు జారి 80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. 
 
కుటుంబసభ్యుల కంటి ముందే మహిళ చనిపోవడం పట్ల పార్క్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అంత ఎత్తు నుంచి పడిపోవటంతో రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో అధికారులు మహిళ మృతదేహాన్ని వెలికితీసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments