సెల్ఫీ పిచ్చి.. పిట్టగోడ ఎక్కి సెల్ఫీ.. అంతే 80 మీటర్ల ఎత్తు నుంచి..?

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (17:49 IST)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం జరుగుతోంది. దీంతో సెల్ఫీ పిచ్చి జనాలకు మామూలుగా లేదు. తాజాగా సెల్ఫీ పిచ్చితో ఓ మహిళ బలైంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని గ్రాంపియన్స్ నేషనల్ పార్క్‌కు శనివారం ఓ కుటుంబం వెళ్లింది. 
 
కుటుంబసభ్యులు ఇతర ప్రదేశాల్లో ఫొటోలు తీసుకుంటుండగా.. ఓ మహిళ మాత్రం పిట్టగోడ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. సెల్ఫీ తీసుకుంటుండగా మహిళ ఒక్కసారిగా కాలు జారి 80 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. 
 
కుటుంబసభ్యుల కంటి ముందే మహిళ చనిపోవడం పట్ల పార్క్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అంత ఎత్తు నుంచి పడిపోవటంతో రెస్క్యూ సిబ్బంది కూడా వెంటనే ఏమీ చేయలేకపోయారు. ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో అధికారులు మహిళ మృతదేహాన్ని వెలికితీసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments