Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (16:04 IST)
ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ నగరంలో 8 మంది పిల్లలను కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారు. కాగా పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిదో బిడ్డ ఆమెకు సమీప బంధువు. 
 
ఆమె పిల్లలను చంపేందుకు ఆమె ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యా చేసిన స్థలం పిల్లలు మృత దేహాలు, టెడ్డీబేర్లు, పువ్వులు పడి ఉన్నాయి. 
 
37 ఏళ్ల కసాయి తల్లిని అరెస్టు చేసిన పోలీసులు కెయిర్న్స్ బేస్ ఆస్పత్రిలో అనుమతించినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీదా అనుమానాలు లేవని వారు తెలిపారు.
 
కాగా ఆ మహిళకున్న మరో కొడుకు (20) ఇంటికి వచ్చినప్పుడు పిల్లల మృతదేహాలు, ఆ పక్కనే టెడ్డీ బేర్లు, పూల బొకేలు కనిపించాయి. దీంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments