Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకకు వస్తున్న ట్రక్కు నదిలో బోల్తా.. 71 మంది జలసమాధి

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (09:48 IST)
సౌత్ ఇథియోపిచాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వస్తున్న బస్సు ఒకటి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 71 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 68 మంది పురుషులే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం ఈ ఘోర ఘటన జరిగింది. 
 
దక్షిణ ఇథియోపియాలో ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ట్రక్కు అదుపుతప్పి సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో నదిలో నీటి ప్రహావం ఉధృతంగా ఉండటంతో తక్షణం సహాయక చర్యలను చేపట్టలేకపోయారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉంది. జలసమాధి అయిన 71 మందిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments