Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియాలో భారీ భూకంపం... 46 మంది మృతి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (16:31 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. దీనికిధాటికి 46 మంది మృత్యువాతపడ్డారు. అలాగే మరో 300 మంది వరకు గాయపడ్డారు. ఈ భూకంప కేంద్రాన్ని జావా పశ్చిమ ప్రాంత పట్టణం సియాంజర్‌కు సమీపంలో గుర్తించారు. 
 
ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా సియాంజుర్‌ ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. శిథిలాల కింద చిక్కుకునిపోయిన వారిని సహాయక బృందాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భూకంపం ప్రభావం కారణంగా ఇండోనేషియా రాజధాని జగర్తాలో సముద్ర అలలు ఎగిసెగిసి పడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments