Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకల దాడి.. 30 మంది మృతి

ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ఈజిప్టులోని గజా నగరంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో 30 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గజా నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలోని బహరియ

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (12:29 IST)
ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ఈజిప్టులోని గజా నగరంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో 30 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గజా నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలోని బహరియా ఓయాసిస్‌ వద్ద ఉగ్రవాదులు దాగి వున్నట్లు సమాచారం అందగానే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీసులు, భద్రతాసిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
ఉగ్రవాదుల కాల్పులకు పోలీసులు ప్రతి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతాసిబ్బంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్‌ ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments