Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులుగా భావించి పాఠశాల భవనంపై దాడి.. 27 మంది మృతి... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:51 IST)
పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ శరణార్ధి శిబిరంపై జరిగిన దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఓ పాఠశాల భవంలో ఉగ్రవాదులు ఉన్నారని తప్పుగా అంచనా వేసిన ఇజ్రాయేల్ సేనలు ఈ దాడికి పాల్పడ్డాయి. 
 
ఆ భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆ పాఠశాల భవనం పూర్తిగా ధ్వంసమైంది. అందులో తలదాచుకున్న వారి మృతదేహాలు ముక్కలై గాల్లోకి ఎగిరిపడ్డాయి. స్కూల్‌లో ఉగ్రవాదులు ఉండటంతోనే దాడి చేసినట్టు ఇజ్రాయేల్ చెబుతోంది. 
 
మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయేల్‌‍ దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడిలో తమ సహాయక ప్రతినిధులు ఇద్దరు గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది. బీరుట్‌పై ఇజ్రాయేల్ జరిపిన వైమానికి దాడిలో 11 మంది మృతి చెందగా 48 మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments