Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?

Webdunia
గురువారం, 18 జులై 2019 (13:59 IST)
జపాన్ దేశంలో దారుణం జరిగింది. 13 మంది యానిమేషన్ ఉద్యోగులు కాలిబూడిదయ్యారు. ఓ ఉన్మాది చేసిన చర్య కారణంగా ఈ ఘోరం జరిగింది. యానిమేషన్ భవనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో మంటల్లో 13 మంది యానిమేషన్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడుని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశంపై జపాన్ పోలీసులు స్పందిస్తూ, గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదన్నారు. క్యోటో యానిమేషన్ కంపెనీ భవనం ఇంకా మండుతూనే ఉందనీ, ప్రస్తుతం 48 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అలసట వల్లే విశాల్‌ స్పృహతప్పి కిందపడిపోయారు : వీఎఫ్ఎఫ్ స్పష్టీకరణ (Video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments