Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిబూడిదైన యానిమేషన్ ఉద్యోగులు.. ఎలా?

Webdunia
గురువారం, 18 జులై 2019 (13:59 IST)
జపాన్ దేశంలో దారుణం జరిగింది. 13 మంది యానిమేషన్ ఉద్యోగులు కాలిబూడిదయ్యారు. ఓ ఉన్మాది చేసిన చర్య కారణంగా ఈ ఘోరం జరిగింది. యానిమేషన్ భవనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో మంటల్లో 13 మంది యానిమేషన్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడుని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఇదే అంశంపై జపాన్ పోలీసులు స్పందిస్తూ, గురువారం ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో ఇంకా తెలియరాలేదన్నారు. క్యోటో యానిమేషన్ కంపెనీ భవనం ఇంకా మండుతూనే ఉందనీ, ప్రస్తుతం 48 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments