Webdunia - Bharat's app for daily news and videos

Install App

మయన్మార్‌లో సైనికుల మారణహోమం - వందమంది మృతి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (11:09 IST)
Myanmar
మయన్మార్‌లో ఆ దేశ సైన్యం మారణహోమం సృష్టిస్తుంది. గత 2021లో ప్రజా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధికారాన్ని దక్కించుకున్న మయన్మార్ సైన్యం.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా సైనిక దాడులు చేస్తూ అనేక మంది ప్రాణాలను హరిస్తుంది. ఫలితంగా ఇప్పటివరకు మూడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా జరిగిన సైనిక దాడుల్లో మరో వంది చనిపోయారు. ప్రతిపక్ష కార్యాక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడి జరిగింది. ఫలితంగా వంద మంది వరకు చనిపోగా, వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. 
 
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి గత 2021లో సైన్యం అధికారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి తమను వ్యతిరేకించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులోభాగంగా, విచక్షణారహితంగా దాడులు చేయిస్తుంది. దీంతో మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా మాండలేకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న పజిగ్గీ గ్రామంలో సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం మంగళవారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో 150 మంది వరకు పాల్గొన్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని మయన్మార్ సైనికులు దాడి చేయగా, వంద మంది వరకు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments