Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గుగనిలోకి చొరబడిన సాయుధులు.. 20మంది కాల్చి చంపేశారు..

సెల్వి
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (12:11 IST)
coal mine
పాకిస్థాన్ బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలోని బొగ్గు గనిలోని వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడ్డారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతిచెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్‌ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.
 
ఈ ఘ‌ట‌న త‌ర్వాత పాక్ లోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు.. విదేశీయులు ఉండే ప్రాంతాల‌లో ఆర్మీ బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments