Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

ఐవీఆర్
శుక్రవారం, 30 మే 2025 (15:56 IST)
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. భారతదేశంలో యాపిల్ ఫోన్ల తయారీ వద్దని ట్రంప్ వారిస్తున్నా టిమ్ కుక్ అస్సలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికే తొలిదఫా కర్నాటకలోని దేవనహల్లిలో యాపిల్ తయారీ ప్లాంట్ కోసం రూ. 3000 కోట్లు ఖర్చు చేసేసారు.
 
ఇప్పుడు అదే ఊపుతో ప్లాంటుకి అనుబంధంగా 300 ఎకరాల్లో ఉద్యోగుల కోసం హాస్టళ్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతం బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 23 కిలోమీటర్ల దూరంలో వుంది. ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తైన నేపధ్యంలో వచ్చే డిశెంబరు నాటికి ఇక్కడ నుంచి లక్ష ఐఫోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
మరోవైపు ఉద్యోగుల కోసం నిర్మించే హాస్టళ్లు ఈ ఏడాది చివరికి పూర్తవుతాయని చెబుతున్నారు. 30 వేల మంది ఉద్యోగుల్లో 80 శాతం వరకూ అంతా మహిళా ఉద్యోగులకే ఈ హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. భారతదేశంలో ఐ-ఫోన్ల తయారీని ఎంచుకోవడంతో కంపెనీకి కనీసం 1.7 లక్షల కోట్లు లాభాలు వచ్చే అవకాశం వున్నట్లు చెబుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments