Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిథికి అరుదైన బహుమతులు.. ఒబామాకు అందించిన మోడీ..!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (17:04 IST)
భారతదేశ పర్యాటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన మంగళవారంతో ముగిసింది. పర్యటనను ముగించుకుని వెళుతున్న ఒబామాకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన బహుమతులను అందించారు. ఈ విషయాన్ని మోడీ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. 
 
1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ ఆండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను, ఆ సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన ఆండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన 'లీడ్ కిండ్లీ లైట్' గీతం రికార్డుల ఒబామాకు మోడీ బహుమతిగా ఇచ్చినట్టు తెలిపారు.
 
అదేవిధంగా అమెరికా నుంచి తొలిసారి ఇండియాకు వచ్చిన టెలిగ్రామ్ ఒరిజినల్ కాపీ ఆయనకు అందించినట్టు మోడీ  పేర్కొన్నారు. వీటితో పాటు 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, దేశ సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధమైన విలువైన చీరలు, పెయింటింగ్‌లు వంటి పలు అరుదైన బహుమతులను ఒబామాకు మోడీ బహూకరించినట్టు తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments