Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అమెరికా 'షాడో అధ్యక్షురాలు' పర్యటన... ఎవరు?

ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (23:24 IST)
ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.
 
మోదీ విన్నపానికి డోనాల్డ్ ట్రంప్ అంగీకరించి తన కుమార్తెను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె మొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రానున్నారు. కాగా ఈమెను అమెరికాలోని విమర్శకులు అమెరికా షాడో అధ్యక్షురాలు అని చమత్కరిస్తుంటారు. 
 
ఎందుకంటే ట్రంప్ తను అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన తర్వాత అనూహ్యంగా తన కుమార్తెకు పాలనా వ్యవహారాల్లో పెద్దపీట వేసి కొన్ని బాధ్యతలు అప్పగించారు. కాగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన వచ్చే నవంబరులో నెలలో వుంటుందని చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments