Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో అమెరికా 'షాడో అధ్యక్షురాలు' పర్యటన... ఎవరు?

ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (23:24 IST)
ఆసక్తికరమే అయినా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంలో భారతదేశంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని కోరారు.
 
మోదీ విన్నపానికి డోనాల్డ్ ట్రంప్ అంగీకరించి తన కుమార్తెను పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె మొదటిసారిగా హైదరాబాద్ నగరానికి రానున్నారు. కాగా ఈమెను అమెరికాలోని విమర్శకులు అమెరికా షాడో అధ్యక్షురాలు అని చమత్కరిస్తుంటారు. 
 
ఎందుకంటే ట్రంప్ తను అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన తర్వాత అనూహ్యంగా తన కుమార్తెకు పాలనా వ్యవహారాల్లో పెద్దపీట వేసి కొన్ని బాధ్యతలు అప్పగించారు. కాగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన వచ్చే నవంబరులో నెలలో వుంటుందని చెపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments