పుట్టిన రోజు ఫంక్షన్ వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (14:29 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ష్కోహరై పట్టణంలోనే ఈ ఘటన జరిగింది. మరణించిన వారందరు పుట్టిన రోజు ఫంక్షన్‌కి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఈ కారు నడుపుతున్నప్పుడు క్రాసింగ్ దగ్గర అదుపు తప్పింది. దీంతో అదుపు తప్పిన కారును మరో ఢీకొంది. ఈ ఘటనలో కారులోని వ్యక్తులతో పాటు పాదచారులు ఇద్దరితో కలిసి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ఘటనలో మరణించిన వారందరు పెద్దవారే. అయితే చనిపోయిన వారందరిలో నలుగురు అక్కాచెల్లెళ్ళు, కొత్తగా పెళ్లయిన రెండు జంటలు కూడా ఉన్నాయి. 2009 సంవత్సరం తరువాత గతంలో ఇంత ఘోరం అమెరికాలో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments