Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం.. ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందట.. రోజుకు 15 మంది..?

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (13:42 IST)
మద్యం ఆస్ట్రేలియన్ల ఉసురు తీస్తుందని తాజా అధ్యయనం తేలింది. మద్యం తాగుతున్నవారిలో రోజుకు 15 మంది ఆస్ట్రేలియన్లు మరణిస్తున్నారని తాజా నివేదిక తేల్చింది. అలాగే 430 మంది ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపింది. 
 
మద్యం తాగుతున్నవారిపై విక్హెల్త్ అండ్ ఫౌండేషన్ ఫర్ అల్కహాల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఆర్ఈ) ఓ సర్వే నిర్వహించింది. 2010 నాటి నుంచి గణాంకాలు ఆధారంగా మద్యం సేవిండం వల్ల 5554 మంది మృతి చెందారని, 157,132 మంది ఆసుపత్రి పాలైయ్యారని ఎఫ్ఏఆర్ఈ వివరించింది.
 
మద్యం సేవించడం వల్ల మృతి చెందుతున్న ఆస్ట్రేలియన్ల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని తెలిపింది. గతంలో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉండేదని అయితే గత దశాబ్ద కాలంలో 62 శాతం మేర మృతుల సంఖ్య పెరిగిందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మైఖేల్ త్రొన్ వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments