Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగస్టా స్కామ్ : భారత నేతలకు ఇచ్చిన లంచం రూ.115 కోట్లు.. ఇటలీ కోర్టు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:44 IST)
వీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో భారతీయ నేతలకు రూ.115 కోట్లు ముట్టజెప్పినట్టు కోర్టు పేర్కొంది. అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా భారతీయ కరెన్సీలో రూ.227 కోట్లుగా ఖర్చు చేయగా, ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు రూ.115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు కాపీలోని 9వ పేజీలోనే పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments