Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్ భూకంపం.. శిథిలాల వద్ద సెల్ఫీల కర్మేంట్రా బాబూ..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:30 IST)
సోషల్ మీడియా మోజుతో యువతలో విలువలు క్షీణించిపోతున్నాయి. అందుకిదే నిదర్శనం. నేపాల్‌ను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపంలో చారిత్రక కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ విలయం ధాటికి వేలాది మంది ప్రాణాలు విడిచారు. నేపాలీలది ఇప్పుడు నిజంగా దయనీయ పరిస్థితి! చారిత్రక కట్టడాల సందర్శనకు వెళ్లిన యాత్రికులు ఇప్పుడు ఆ శిథిలాల కింద విగతజీవులయ్యారు. 
 
ఓవైపు శిథిలాల కింద శవాల గుట్టలు పడి ఉండగా, ఆ శిథల కట్టడాల ముందు నిలబడి యువత సెల్ఫీలు తీసుకుంటోంది. ఖాట్మండూలోని ధరారా టవర్ కూడా ధ్వంసం కాగా, దాని ముందు నిలుచుని సెల్ఫీ తీసుకుంటున్న యువకుడి ఫొటో భారత మీడియాలో దర్శనమిచ్చింది. సాటి మనుషులకు సాయపడాల్సింది పోయి, సోషల్ మీడియా వ్యసనంతో ఇలా సెల్ఫీలు తీసుకుంటుండడాన్ని ఏమనాలి? ఇదేం పాడు సోషల్ మీడియా మోజోనని సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments