Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 మంది తాలిబన్ల విడుదలకు ఆఫ్ఘనిస్థాన్‌ గ్రీన్ సిగ్నల్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (08:51 IST)
కరోనా భయాందోళనల నేపథ్యంలో 400 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ఆఫ్ఘనిస్థాన్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

రక్తపాతం ముగించేందుకు 400 మంది తాలిబన్‌ ఖైదీలను విడుదల చేసేందుకు లోయా జిర్గా ఆమోదం తెలిపిందని అసెంబ్లీ ఒక తీర్మానంలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో అఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని అసెంబ్లీని సమావేశపరిచారు.

ఈ సమావేశానికి దాదాపు 3,200 మంది నేతలు హాజరయ్యారు. ఖైదీలను విడుదల చేసే అంశంపై వీరు ప్రధానంగా చర్చించారు.

దాదాపు 19 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలకు మార్గం సుగమం చేసేందుకు ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments