Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్ఫ్స్ హిమనీనదంలో 75 ఏళ్ల క్రితం స్విస్ కపుల్ మిస్... ఇప్పుడెలా వున్నారో తెలుసా?

ఆ జంట 75 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. 1942లో స్విట్జర్లాండులోని ఓ హిమనీనదం సమీపాన ఆవులకు ఆహారం సమకూర్చేందుకు వెళ్లారు. ఐతే ఇక తిరిగి రాలేదు. దాంతో వాళ్లేమయ్యారన్నది సస్పెన్సుగా మారింది. ఐతే తాజాగా వీరి ఆచూకి తెలిసింది. ఓ రిసార్ట్ కార్మికుడికి ఆ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (15:19 IST)
ఆ జంట 75 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది. 1942లో స్విట్జర్లాండులోని ఓ హిమనీనదం సమీపాన ఆవులకు ఆహారం సమకూర్చేందుకు వెళ్లారు. ఐతే ఇక తిరిగి రాలేదు. దాంతో వాళ్లేమయ్యారన్నది సస్పెన్సుగా మారింది. ఐతే తాజాగా వీరి ఆచూకి తెలిసింది. ఓ రిసార్ట్ కార్మికుడికి ఆ ఇద్దరి దేహాలు ఘనీభవించిన స్థితిలో ఆల్ఫ్స్ హిమనీనదంలో కనబడ్డాయి. 
 
ఈ రెండు మృతదేహాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలుపడంతో వాటిని స్వాధీనం చేసుకుని డిఎన్ఎ పరీక్ష చేశారు. రిపోర్టు ప్రకారం వారు తప్పిపోయిన జంటేనని తేలింది. వారు ధరించిన దుస్తులు కూడా 2వ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులుగా గుర్తించారు. కాగా వీరిని ఎవరో చంపేసి హిమనీనదంలో పారవేసినట్లుగా నిర్థారించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments