Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఆర్మీ చావుదెబ్బ తీస్తోంది.. ఏడుగురు సైనికులను కోల్పోయాం.. పాకిస్థాన్

యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (15:14 IST)
యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసిందని గుర్తు చేస్తోంది.
 
తాజాగా ఏడుగురు సైనికులను కోల్పోయినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని భారత ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బీంబెర్ సెక్టార్‌లో భారత ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 
 
కాగా, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు యధేచ్చగా కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు ఇటీవలి కాలంలో అమరులయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments