Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఆర్మీ చావుదెబ్బ తీస్తోంది.. ఏడుగురు సైనికులను కోల్పోయాం.. పాకిస్థాన్

యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసి

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (15:14 IST)
యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసిందని గుర్తు చేస్తోంది.
 
తాజాగా ఏడుగురు సైనికులను కోల్పోయినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని భారత ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బీంబెర్ సెక్టార్‌లో భారత ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 
 
కాగా, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు యధేచ్చగా కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు ఇటీవలి కాలంలో అమరులయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments