Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు... సౌత్‌లో హై అలెర్ట్

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:40 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆరుగురు భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతాగ శ్రీలంక నుంచి సముద్ర మార్గంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 
 
భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. వీరంతా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments