Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు... సౌత్‌లో హై అలెర్ట్

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (12:40 IST)
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆరుగురు భారత్‌లోకి ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. వీరంతాగ శ్రీలంక నుంచి సముద్ర మార్గంలోని తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో ప్రవేశించినట్టు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. 
 
భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదుల్లో ఓ పాకిస్థానీతోపాటు ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలు ఉన్నట్టు సమాచారం. వీరంతా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు తమిళనాడులోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 
 
ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాల్లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments