Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిలీలో భూ ప్రకంపనలు: రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు.. సునామీ హెచ్చరికలు!

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:58 IST)
తైవాన్ భూకంపం ఘటన మరవక ముందే, చిలీ తీర ప్రాంతంలో బుధవారం భూకంపం సంభవించింది. కోక్వింబో తీరంలో ఏర్పడిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. భూప్రకంపనలకు భయపడి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప తీవ్రత పొరుగున ఉన్న అర్జెంటీనాను కూడా వణికించింది. 
 
రహదారులపై రాళ్లు విరిగిపడడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు నిపుణులు పేర్కొన్నారు. భవనాలు కూలిపోవడంతో శిథిలాలను తొలగించే పనిలో సహాయక సిబ్బంది ఉన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments