Webdunia - Bharat's app for daily news and videos

Install App

హవాయ్ ద్వీపంలో ఒకే రోజు కూలిన రెండు విమానాలు.. ఐదుగురు మృతి

Webdunia
మంగళవారం, 24 మే 2016 (11:09 IST)
పర్యాటక విమానం కూలి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయ్ ద్వీపంలో చోటుచేసుకుంది. సెస్నా 182హెచ్ అనే సింగిల్ ఇంజిన్ గల పర్యాటక విమానం కౌయి ద్వీపంలోని హనాపెపే వద్ద టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు స్కైడ్రైవింగ్ శిక్షకులు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే రెండు విమానాలు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments