Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం - 32 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:01 IST)
బంగ్లాదేశ్ దేశంలో ఓ ఫెర్రీ బోటులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది సజీవదహనమయ్యారు. మరో వంద మందివరకు గాయపడ్డారు. సదరన్ బంగ్లాదేశ్‌లో దేశ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాద సమయంలో బోటులో 500 మంది వరకు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు 32 మృతదేహాలను వెలికితీశారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఫెర్రీ బోటు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ మంటల్లో చిక్కుకుని అనేక మంది మృత్యువాతపడగా, మరికొందరు ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయారని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments