Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 26 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (11:01 IST)
పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో దాదాపు 26 మందికి పైగా ప్రజలు చనిపోయినట్టు సమాచారం. ఈ దేశంలో ఇటీవలికాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, పశ్చిమ ఆప్ఘనిస్థాన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ భూకంపం సంభవించింది. దీంతో పశ్చిమ ప్రావిన్స్‌లోని బాద్గీస్ ఏరియా, ఖదీస్ జిల్లాలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 
 
ఈ శిథిలాల కింద చిక్కుకుని అనేక మంది బాధితులు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments