Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్‌లాండ్‌లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం

థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:43 IST)
థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చోన్‌బురి ఫ్రావిన్స్‌, బన్‌బుంగ్‌ జిల్లాలోని హైవేపై ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్‌ అదుపుతప్పి, డివైడర్లను దాటుకుంటూ ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే 25 మంది సజీవదహనమయ్యారు. 
 
ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్నవారిలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లు సహా 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని బన్‌బుంగ్‌ జిల్లా పోలీసు అధికారి కల్నల్‌ దుసాదీ మీడియాకు తెలిపారు. ‘అసలు ఇలాంటి ప్రమాదం జరగాల్సిందికాదు. కానీ జరిగిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments