Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:13 IST)
నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించింది. మండు వేసవిలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా 400ల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 


నేపాల్ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్
ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ తుఫాను ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేసున్నారు. 
 
భారీ వర్షాల ప్రభావంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా.. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్ నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments