Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండు వేసవి... నేపాల్‌లో తుఫాను-25మంది మృతి

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (12:13 IST)
నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించింది. మండు వేసవిలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా 400ల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. 


నేపాల్ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని బారా జిల్లాలోని పలు గ్రామాలు తుపాన్
ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ తుఫాను ధాటికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేసున్నారు. 
 
భారీ వర్షాల ప్రభావంతో పలు గ్రామాలు నీటమునిగిపోగా.. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయి రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తుఫాను సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు నేపాల్ నైట్ విజన్ సైనికులు హెలికాప్టర్లతో రంగంలోకి దింపినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments