Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసుల్‌లో విధ్వంసం సృష్టించిత ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు: 24 మంది హతం

ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ఇరాక్‌లో విరుచుకుపడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చారు. శుక్రవారం ఖయ్యరా ప్రా

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (17:57 IST)
ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు ఇరాక్‌లో విరుచుకుపడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చారు.

శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్‌ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మోసుల్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 
 
ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్‌ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ఈ క్రమంలో టెర్రరిస్టులు పాల్పడిన ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments