Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారత ప్రధాని కావొచ్చు.. ఆశా జడేజా

Webdunia
మంగళవారం, 24 మే 2022 (19:26 IST)
KTR
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఓ మహిళా వ్యాపార వేత్త కేటీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. భారతీయ అమెరికన్ అయిన ఆ మహిళా వ్యాపారవేత్త పేరు ఆశా జడేజా మోత్వాని. ఈ మేరకు కేటీఆర్‌ను కీర్తిస్తూ ఆమె ట్వీట్ కూడా చేశారు.
 
"20 ఏళ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని నా జీవితంలో నేను ఇంత వరకూ చూడలేదు. తెలంగాణ టీం దావోస్‌లో ఫైర్ మీద ఉంది. 
 
కేటీఆర్ తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. నాకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయి'' అంటూ ఆశా జడేజా మోత్వానీ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను కూడా జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments