Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్తాన్‌లో సైనిక దాడులు .. 141 మంది తీవ్రవాదుల హతం!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (16:26 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇపుడు తీవ్రవాదుల పాలిట యమపాశంగా మారింది. ఆప్ఘనిస్థాన్‌లో గత 48 గంటల్లో పాక్, ఆప్ఘనిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 141 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. 
 
ముఖ్యంగా... ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలైన కునార్, ఉరుంగజ్, బాల్క్, హెల్మాండ్, ఘంజీ, నాన్ గార్హర్ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగినట్టు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దాడుల సమయంలో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని తెలిపింది. భారీ ఆయుధాలు, బాంబులతో తాలిబన్లు ఎదురు దాడికి దిగారని చెప్పింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments