Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా బొగ్గు గనిలో ప్రమాదం - 14 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:12 IST)
చైనా దేశంలో ఓ బొగ్గుగని కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నైరుతి చైనాలోని గుయిజూ ప్రావీన్స్‌లో జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. 
 
ఇక్కడ ఉన్న బొగ్గు గనుల్లో సాన్హే షంగ్జన్ బొగ్గు గనిలో 25వ తేదీన పైకప్పు కూలిపోయింది. అక్కడ పని చేస్తున్న కార్మికులు అందులో చిక్కుకునిపోయారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి. 
 
అప్పటి నుంచి ఇప్పటివరకు సహయాక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఈ  బొగ్గు గని నుంచి 14 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమంది ప్రాణాలతో రక్షించారు. 
 
గని ప్రవేశద్వారం నుంచి 3 కిలోమీటర్ల మేరకు పైకప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దతి కావడంత గనిలో చిక్కుకునివున్నవారిని రక్షించడంలో కష్టతరంగా మారింది. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments