Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్య

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:11 IST)
రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్యం వైపు గల రోమ్ రాజ్యానికి చెందిన నాబూల్‌ను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ రాజ్యం నాలుగో శతాబ్ధంలో ఏర్పడిన సునామీ కారణంగా నీట మునిగిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజ్యంలోని వీధులు, శాసనాలు, వంద ట్యాంకులను తవ్వకం ద్వారా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 50 ఎకరాలతో కూడిన ఈ రాజ్యాన్ని వెలికితీయడం ద్వారా ప్రాచీన కాలం శిలాఖండాలు బయటపడ్డాయి. 365 ఏడీ జూలై 21న ఏర్పడిన సునామీతో అలెగ్జాండ్రియా, ఈజిప్టు, గ్రీకు దేశాల్లో పెను విధ్వంసం ఏర్పడింది. ఇక కొత్తగా కనిపెట్టబడిన ఈ నగరం రసాయనాల తయారీకి, చేపల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments