Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై మండిపడిన పాక్ ఐఎస్ఐ

Webdunia
ఉగ్రవాదాన్ని భారత్, ఆప్ఘనిస్థాన్‌ దేశాలకు పాకిస్థాన్ ఎగుమతి చేస్తోందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ చేసిన వ్యాఖ్యలపై పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఎస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ షుజా పాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా తాను ఈ వారంలో చేపట్టనున్న బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇటీవల భారత్‌‍లో పర్యటించిన డేవిడ్ కామెరూన్ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదం ఎగుమతిని పాకిస్థాన్ ఆపాలని గట్టిగా కోరారు. ముఖ్యంగా, భారత్, ఆఫ్ఘానిస్థాన్‌లకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే సంస్థలతో పాక్ సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యాఖ్యలు పాక్ పాలకులకు ఆగ్రహం తెప్పించాయి. ఆ దేశ ఐఎస్ఐ చీఫ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఉగ్రవాద వ్యతిరేక సహకారంపై జరిగనున్న చర్చల కోసం ఈనెల మొదటి వారంలో చేపట్టనున్న తన బ్రిటన్ ప్రర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

Show comments