రుచికరమైన మైసూర్ రసం

Webdunia
గురువారం, 6 నవంబరు 2014 (14:09 IST)
కావలసిన పదార్థాలు: 
 
ఉడికిన కందిపప్పు: 1/2 కప్ 
ధనియాలు: 1/2 కప్
మిరియాలు: 2 స్పూన్లు 
ఎండు మిరపకాయలు: ఆరు 
చింతపండు రసం: రెండు గ్లాసులు 
నూనె, పోపు: తాలింపుకు తగినంత  
టమోటా ముక్కలు: రెండు 
ఉప్పు: తగినంత 
కొత్తిమీర తరుగు: 1/4 కప్ 
 
తయారు చేయండి ఇలా: 
బాణలిలో నూనెను పోసి అందులో మిరియాలు, ధనియాలు, ఉడికించిన కందిపప్పులను వేయించి పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను చింతపండు రసం, కొత్తిమీర తురుములను చేర్చి కాసేపు మరిగించండి. ఉడికించిన కందిపప్పు బాబా గరిటెతో కలిపి ఈ చింతపండు రసంలో కలపండి. రసం పొంగు వచ్చాక స్టౌవ్ నుంచి దించి పోపు, కొత్తిమీర తరుగులను కలిపి దించేయండి. అంతి రుచికరమైన మైసూర్ రసం రెడీ. దీనిని భోజనం సమయంలోనే కాకుండా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత సూప్‌గా కూడా సేవించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనిజులా వెన్ను విరిచిన ఉచిత పథకాలు, ప్రజలకు ఉచితాలు ఇచ్చి సర్వనాశనం

స్థానిక ఎన్నికల్లో కూడా ఏపీ ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోంది.. జగన్ ఫైర్

ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలి.. నాదెండ్ల మనోహర్

APSRTC: సంక్రాంతి పండుగ కోసం 8,432 ప్రత్యేక బస్సులు : ఏపీఎస్సార్టీసీ

ఇక్కడే.. మీ కోసం ఎదురు చూస్తున్నా.. ట్రంప్‌‍కు కొలంబియా అధ్యక్షుడు సవాల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR House: చెన్నై లోని ఎన్టీఅర్ ఇల్లు కొనుగోలు చేసిన చదలవాడ శ్రీనివాసరావు.. ఎందుకంటే..

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Show comments