మష్రూం ఆమ్లెట్ ఎలా వేస్తారు?

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (16:08 IST)
కావలసిన పదార్థాలు : 
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - సరిపడ, 
కోడిగుడ్లు - నాలుగు, 
తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, 
తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, 
మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, 
కొత్తిమీర తురుము - కాస్త, 
ఉప్పు - తగినంత, 
నూనె - సరిపడ. 
 
తయారు చేయు విధానం :
బాణాలిలో చెంచా నూనె వేసి కాగాక, అందులో బటన్ మష్రూం (పుట్టగొడుగు) ముక్కలను వేసి దోరగా వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దానిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి. 
 
తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి కాలాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించేస్తే మష్రూం ఆమ్లమెట్ సిద్ధం. దీన్ని వేడిగా సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోతులకు పెట్టిన విషపూరిత ఆహారం ఆరగించి చిన్నారి మృతి

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ - ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్థులు

వివాహిత బ్లాక్‌మెయిల్ : ఫిట్నెస్ ట్రైనర్ ఆత్మహత్య... ఎక్కడ?

18న జూలై నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్లు రిలీజ్

వరుడు మేకప్ కిట్ తేలేదని పెళ్లికి నో చెప్పిన వధువు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan New look: గ్యాంగ్ స్టర్ గా రామ్ చరణ్ కొత్త సినిమా చేయబోతున్నారా !

Mangli clarity: ఈ పార్టీలు, రాజకీయాలు నాకు వద్దంటూ మీడియా ముందు కన్నీరు పెట్టిన మంగ్లీ

కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే

గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...

Show comments