Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో తేనె కలుపుకుని తింటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:31 IST)
పెరుగు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెరుగులో తేనె కలుపుని తింటే అల్సర్లు దరిచేరవు. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు మేలు కలుగుతుంది.
 
పిల్లలకు తక్షణ శక్తి రావాలంటే కాస్త చక్కెర కలిపి ఇస్తే చాలు. పెరుగులో తాజా పండ్ల ముక్కలు వేసుకుని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడి కలిపి తింటే బరువు తగ్గుతారు.
 
నల్ల మిరియాల పొడి పెరుగులో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు. మెదడు, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

తర్వాతి కథనం
Show comments