Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజీర్ణపు కడుపునొప్పా...? ఉల్లి మేలు...!

Webdunia
మంగళవారం, 30 డిశెంబరు 2014 (18:41 IST)
పిల్లలైనా, పెద్దలైనా మోతాదుకు మించిన ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక కడుపునొప్పి ఏర్పడుతుంది. ఆ సమయంలో కడుపు ఉబ్బరంగాను, బాగా బరువెక్కినట్లు, గొంతులో పులిత్రేపులు రావడం జరుగుతుంది. 
 
వెంటనే కాసిన్ని వేడి నీళ్లు తాగి చూడండి. అప్పటికీ తగ్గకపోతే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసి ఉప్పు అద్దుకుని తినండి. అంతే కడుపునొప్పి మటుమాయమవుతుంది. 
 
చిన్న పిల్లలు అయితే శొంఠిని రంగరించి లేక పొడి చేసి నీటిలో కలిపి అర గంటకోసారి వంతున రెండు, మూడు సార్లు తాగించండి. కడుపునొప్పి తగ్గుతుంది.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments