Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండుతో కలిగే ప్రయోజనాలు ఏంటి?

Webdunia
సోమవారం, 8 మే 2023 (13:03 IST)
ఆయిర్వేదంలో అరటిపళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. అజీర్తి వంటి సమస్యలకు ఆయిర్వేద వైద్యులు అరిటిపళ్లను ఆరగించాలని సలహా ఇస్తుంటారు. అలాంటి అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలను ఓసారి పరిశీలిస్తే, 
 
కొందరికి అజీర్తి వల్ల తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తినకపోవటం వల్ల కడుపులో వాయువులు పెరిగిపోవటం.. ఫైబర్ ఉన్న పదార్థాలు తినకపోవటం. ఎక్కువ నీళ్లు తాగకపోవటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. 
 
అలాంటి వారు రోజుకు ఒక అరిటిపండు తినటం వల్ల అజీర్తి సమస్య పరిష్కారమవుతుంది. దీనిలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు కడుపులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
 
అజీర్తి ఎక్కువ కాలం ఉండి. ఆహారం సరిగ్గా అరగకపోయినప్పుడు కొందరిలో పైల్స్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు క్రమం తప్పకుండా అరటిపండును తింటే ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments