Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండుతో కలిగే ప్రయోజనాలు ఏంటి?

Webdunia
సోమవారం, 8 మే 2023 (13:03 IST)
ఆయిర్వేదంలో అరటిపళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. అజీర్తి వంటి సమస్యలకు ఆయిర్వేద వైద్యులు అరిటిపళ్లను ఆరగించాలని సలహా ఇస్తుంటారు. అలాంటి అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలను ఓసారి పరిశీలిస్తే, 
 
కొందరికి అజీర్తి వల్ల తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తినకపోవటం వల్ల కడుపులో వాయువులు పెరిగిపోవటం.. ఫైబర్ ఉన్న పదార్థాలు తినకపోవటం. ఎక్కువ నీళ్లు తాగకపోవటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. 
 
అలాంటి వారు రోజుకు ఒక అరిటిపండు తినటం వల్ల అజీర్తి సమస్య పరిష్కారమవుతుంది. దీనిలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు కడుపులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
 
అజీర్తి ఎక్కువ కాలం ఉండి. ఆహారం సరిగ్గా అరగకపోయినప్పుడు కొందరిలో పైల్స్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు క్రమం తప్పకుండా అరటిపండును తింటే ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments