Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాల్షియం లోపిస్తే.. ఆ వ్యాధి ఖాయం..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (12:50 IST)
సాధారణంగా ప్రతి మనిషికి అవసరమయ్యే ముఖ్య పదార్థం క్యాల్షియం. ఈ క్యాల్షియం శరీరంలో 99 శాతం ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది. మన శరీరంలో క్యాల్షియం ఉండడం వలనే నిర్మాణ క్రియలు సజావుగా సాగుతున్నాయి. కానీ, ఇప్పటి కాలంలో ఎక్కడ చూసిన ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుందని చింతిస్తున్నారు. మరి ఈ లోపాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం..
 
శరీరంలో క్యాల్షియం లేకపోతో చేతి వేళ్లు పటుత్వాన్ని కోల్పోతాయి. దాంతో వేళ్లల్లో తిమ్మర్లు వస్తుంటాయి. ఆకలి చచ్చిపోతుంది. ఒకవేళ తిన్నా కూడా వాంతి వచ్చేస్తుంది. శరీరం వ్యాధి నిరోధకశక్తిని కోల్పోతుంది. తద్వారా కీళ్లనొప్పులు, దంత క్షయం, పిల్లలకు పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. ఇక పెద్దల విషయానికి వస్తే.. గుండె జబ్బులు వచ్చేస్తుంటాయి. 
 
ఈ లోపాన్ని తొలగించాలంటే.. ప్రతిరోజూ తీసుకునే ఆహారపదార్థాల్లో మార్పులు చేయాలి. ఎక్కువగా గుడ్లు, పాలు, బాదం పప్పు, చేపలు, చికెన్, పాలకూర వంటివి తీసుకోవాలి. వీటిల్లోనే క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కనుక తప్పకుండా వీటిని డైట్‌లో చేర్చుకోండి.
 
ఈ క్యాల్షియం లోపం ఎవరి ఎక్కువగా వస్తుందంటే.. 50 ఏళ్ల నుండి 70 వయసు దాటిన స్త్రీపురుషులకు వస్తుంది. ఎందుకంటే.. వీరు సేవించే ఆహారాల్లో పాల సంబంధిత పదార్థాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక పాలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.. ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments