Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (15:27 IST)
శారీరకంగా బలహీనంగా ఉన్నవారు తాము తీసుకునే భోజనంతోపాటు రెండు లేదా మూడు చెంచాల తేనెను సేవించండి. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments