Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (15:27 IST)
శారీరకంగా బలహీనంగా ఉన్నవారు తాము తీసుకునే భోజనంతోపాటు రెండు లేదా మూడు చెంచాల తేనెను సేవించండి. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

తర్వాతి కథనం
Show comments